యాదోంకీ దునియా
1885
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ మొట్టమొదటి సమావేశం.
1921
కేరళలో మోప్లా తిరుగుబాటు ప్రారంభం.
1922
మొదటి మహిళా అథ్లెటిక్ చాంపియన్షిప్ పోటీలు పారిస్లో ప్రారంభం.
1944
రాజీవ్గాంధీ జననం.
1960
రష్యా ప్రయోగించిన రెండు శునకాలు అంతరిక్షం నుంచి సజీవంగా తిరిగి వచ్చాయి.
1980
జెరూసలేం మొత్తం తమదేనంటూ ఇజ్రాయిల్ చేసిన ప్రకటనను ఖండించిన ఐరాస భద్రతామండలి.
1991
రాజీవ్ హంతకులుగా అనుమానిస్తున్న శివరాసన్, శుభ ఆత్మహత్య.
1993
మలేరియాతో ఆస్పవూతిలో చేరిన మదర్ థెరెస్సా
1995
ఉత్తరవూపదేశ్లోని ఫిరోజాబాద్ సమీపంలో పురుషోత్తం ఎక్స్వూపెస్, కలిండి ఎక్స్వూపెస్ ఢీకొన్న ఘటనలో 305 మంది మృతి
1996
అండర్-15 క్రికెట్ ప్రపంచ ఛాలెంజ్ ఫైనల్లో లార్డ్స్లో పాక్ జట్టును ఓడించిన భారత్.
Other News